For Money

Business News

FEATURE

''కరెక్ట్‌. ఈ విషయంలో నేను ఇది వరకు చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ కంపెనీ వ్యవస్థాపకుల పిల్లలకు కూడా చట్టబద్ధంగా వారికి ఇవ్వాల్సిన పొజిషన్‌ ఇవ్వాల్సింది....

వీక్లీ డెరివేటివ్స్‌ ప్రభావం మార్కెట్‌పై ఇవాళ బాగా కన్పించింది. 18600 కాల్‌ రైటర్స్ తమ ప్రతాపం చూపారు. ఫెడ్‌ నిర్ణయం తరవాత ఆసియా మార్కెట్లు ఒక మోస్తరుగానే...

మార్కెట్‌ అధిక స్థాయిలో ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం అనలిస్టులు హెచ్చరించే నట్లే నిఫ్టి 16670 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. వీక్లీ డెరివేటివ్‌ క్లోజ్‌ కావడంతో పది...

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఐఎస్‌బీ ఆవిర్భావ ముగింపు...

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి దాదాపు 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అయితే కేవలం కొన్ని క్షణాల్లో దాదాపు మొత్తం నష్టాలను కవర్‌ చేసుకుంటూ 18652ని తాకింది....

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎడుటెక్‌ కంపెనీ బైజా క్రికెట్‌ స్పాన్సర్‌షిప్‌కు గుడ్‌ బై చెప్పనుంది. ఇక నుంచి తాను స్సాన్సర్‌షిప్‌ చేయలేనని బైజా కంపెనీ ఇప్పటికే...

కొత్త ఏడాది వచ్చేస్తోంది. దీపావళి ధమాకా తరవాత 2023లో రాణించే షేర్ల జాబితాతో షేర్‌ బ్రోకింగ్‌, రీసెర్చి సంస్థలు రెడీ అవుతున్నాయి. తాజాగా నొమురా సంస్థ 2023లో...

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు తరవాత కూడా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జొరేమ్‌ పావెల్‌ ప్రసంగం పెద్దగా పాజిటివ్‌గా లేకపోవడంతో...

అమెరికా కేంద్ర బ్యాంకు రాత్రి వడ్డీ రేట్లను అర శాతం పెంచింది. ఇప్పటి వరకు ప్రతి సమావేశంలో 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.....

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ పూణెలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్...