ఒమైక్రాన్ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న సమయంలో తమిళనాడులో కొరోనా కొత్త వైరస్ BA.2 బయటపడింది. ఒమైక్రాన్కు ఇది సబ్ వేరియంట్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఏడాది...
ECONOMY
ఇపుడు పెగసస్ వివాదం మళ్ళీ ప్రధాని మోడీని ఇరకాటంలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెగసస్ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీలను సవరించింది. పల్లె వెలుగు బస్సు టికెట్ ధరలను రౌండప్ చేశారు. ముఖ్యంగా చిల్లర సమస్య నివారణలోభాగంగా ఈ టికెట్...
ఇండోనేషియా ప్రభుత్వం పామోలిన్ ఎగుమతులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఒకస్థాయి వరకు లెవీ విధించి పామోలిన్ ఎగుమతులను అనుమతించేది. ఎగుమతి పరిమాణంపై...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఆల్టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి16 నాటికి నికర...
రాత్రి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచిన 24 గంటల్లోపే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా వడ్డీ రేట్లను...
17 నెలల తరవాత ఇవాళ న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ వచ్చాయి. మార్చి 5 నుంచి 11వ మధ్య కాలానికి దేశ వ్యాప్తంగా హిందీ న్యూస్ ఛానల్స్లో టీవీ9...
దాదాపు మూడు సంవత్సరాల తరవాత అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. రెండు రోజుల భేటీ తరవాత వడ్డీ రేట్లను 0.25 శాతం...
రైల్వే కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందని డీఎంకే ఎంపీ కళిమొని ఆరోపించారు. ఆమె పార్లెమెంటులో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ అంటూ...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే తీర్పును అమరావతి హైకోర్టు వెలువరించింది. ప్రభుత్వం ఒకసారి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కుదుర్చుకున్నాక... వాటిని మళ్ళీ సంప్రదింపులతో మార్చుకోవచ్చా అన్న...
