For Money

Business News

ECONOMY

కొన్ని నెలల క్రితం పౌల్ట్రీ దగ్గర కిలో చికెన్‌ ధర (దీన్నే ఫామ్‌గేట్‌ ధర అని అంటారు) రూ. 70 నుంచి రూ. 80 దాకా ఉండేది....

ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా ఏపీ మరోసారి మార్కెట్‌ నుంచి మరో రూ.2000 కోట్లు తీసుకోనుంది. ఈనెల 15వ తేదీన ఏపీ తరఫున రూ.1000...

ఆంధ్రప్రదేశ్‌ కాస్త రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు, గ్యారంటీలు వెరశి రూ. 5.5 లక్షల కోట్లను దాటాయి. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో...

మద్య నిషేధం స్లోగన్‌తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2022-23 ఏడాదిలో...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,56,256 కోట్లు కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో...

గత ఏడాది రైతు ఉద్యమం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డ ఉత్తరాది రైతులు ముఖ్యంగా గోధుమ రైతులు ఇపుడు లాభాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం...

ఇక నుంచి డిజిటల్‌ లావాదేవీలను సాధారణ మొబైల్‌ వినియోగదారులకూ అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇక నుంచి ఫీచర్‌ ఫోన్‌ యూజర్లూ తమ మొబైల్‌ నుంచి డిజిటల్‌ లావాదేవీలను...

అమెరికన్‌ మీడియా వార్తలు నిజమయ్యాయి. రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌తోపాటు ఇతర ఇంధనాల దిగుమతిని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన...

కొన్ని దశాబ్దాలైనా సరే ఎవరూ బయటకు తీయలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల డేటాను కాగ్‌ విడుదల...

యూరోపియన్‌ యూనియన్‌తో సంబంధం లేకుండా రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇవాళ అమెరికా ఈ విషయమై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని బ్లూమ్‌బర్గ్‌...