For Money

Business News

ECONOMY

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మహిళా...

కోవిడ్‌ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింద. ఈనెల 27వ తేదీ నుంచి ఈ సర్వీసులు యధాతథంగా మునపటిలాగే...

లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ (ఎల్‌ఎంఈ) ఏర్పడి 145 ఏళ్ళయింది. ఆ ఎక్స్ఛేంజీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘటనను ఇన్వెస్టర్లు ఇవాళ చూశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో...

రేపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పేరుకు అయిదే కాని... అందరి దృష్టి యూపీ, పంజాబ్‌లపైనే. సత్తా బజార్ అంటే బెట్టింగ్‌ ప్రపంచంలో బిజినెస్‌ అత్యధికంగా...

కరెన్సీ మార్కెట్‌లో రూపాయి మరింతగా బక్కచిక్కిపోవడం ఖాయమని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. క్రూడ్‌, డాలర్‌ పెరుగుతున్న కారణంగా నిన్న ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్‌ ఎక్స్ఛేంజి మార్కెట్‌లో డాలర్‌తో...

తమ దేశం నుంచి చమురు, గ్యాస్‌ సరఫరాను నిలిపివేయాలనే దుస్సాహసం చేస్తే.. పాశ్చాత్య దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే తాము...

టీవీ ఛానల్స్‌కు రేటింగ్‌ ప్రకటించే బార్క్‌ (Broadcasters Audience Research Council -BARC) మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. పలు ఛానల్స్‌ బార్క్‌ రేటింగ్‌ విధానంపై తీవ్ర అభ్యంతరాలు...

యూరిపియన్‌ దేశాలు కలిసి రాకున్నా... రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు సౌదీ అరేబియా నుంచి ఆయిల్‌...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే...

ఇవాళ అనూహ్యం కొన్ని నిమిషాలపాటు బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ 140 డాలర్లను తాకింది. ఇది 13 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఒకవైపు డాలర్, మరోవైపు క్రూడ్‌ పెరగడంతో...