For Money

Business News

ECONOMY

దేశంలో కరోనా కేసులు నామమాత్రమే కావడంతో హాస్పిటాలిటీ రంగానికి చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. హోటల్స్‌ చైన్స్‌, విశ్రాంతి గృహాలు, రిసార్ట్‌లు, ఏవియేషన్‌, టూర్‌ ఆపరేట్లకు చెందిన...

సామాన్యడిపై పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. ఎనిమిది రోజుల్లో ఏడు సార్లు చమురు సంస్ధలు పెంచాయి. తాజాగా మంగళవారం ఉదయం పెట్రోల్‌పై 80పైసలు, డిజిల్‌పై...

యూఏఈకి చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో ఇది వరకు భారీ ప్రకటించిన ఈ గ్రూప్‌ జగన్మోహన్‌ రెడ్డి...

నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పులు చేయడంలో రాష్ట్రాలతో పోటీ పడుతోంది. గత డిసెంబర్‌ నెలాఖరుకు కేంద్రం అప్పుల మొత్తం రూ.128.41 లక్షల కోట్లకు (కరెక్ట్‌గా చెప్పాలంటే రూ....

ప్రపంచ వ్యాప్తంగా గతవారం మూడు మెగా సినిమాలు విడుదలయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, ద బ్యాట్‌మ్యాన్‌, ద లాస్ట్‌ సిటీ. తొలి వారంలో అంటే మార్చి 25 నుంచి 27...

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. రెండు దశాల్లో తొమ్మిది రోజులు పాటు ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. షాంఘైలో నిన్న అత్యధికంగా...

కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సమ్మె ఇవాళ ప్రారంభమైంది. అనేక రాష్ట్రాల్లో కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,...

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్‌ ధరను 35 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి....

నిన్న, మొన్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను 80 పైసలు చొప్పున పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ పెంచలేదు. అయితే రేపటి నుంచి రోజుకు 80 పైసలు...