ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడంతో... హెచ్టీ, ఎల్టీ వినియోగదారులకు పవర్ హాలిడే ప్రకటించింది. ప్రభుత్వం....
ECONOMY
దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్పై 80 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచాయి. గడిచిన 11...
దేశంలో మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఒక నెలలో దాదాపు కోటి తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. 2021 డిసెంబర్ చివరి నాటికి దేశంలో 115.46 కోట్ల...
ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగుల డీఏ 31 శాతం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తిరుపతిలో ఇవాళ విడుదల చేసి విద్యుత్ చార్జీలను పరిశీలిస్తే.. పేదల నెత్తిన అధిక...
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలను పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి...
మరో రెండు ఐపీఎల్ టీమ్లు చేరడంతో ఈసారి మీడియా ప్రసార హక్కుల ద్వారా కనీసం రూ. 50,000 కోట్లు వస్తాయని బీసీసీఐ భావిస్తోంది. రెండు కొత్త టీమ్ల...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ నెల 7వ తేదీ అంటే గురువారం ఉదయం 9 గంటలకు కొత్త మంత్రులు పదవీ స్వీకారం చేయనున్నట్లు...
సన్ ఫ్లవర్ ఆయిల్ 2019 ఫిబ్రవరిలో లీటరు రూ. 98 ఉండేది. ఇపుడు బ్రాండ్నుబట్టి రూ. 180 నుంచి రూ. 280 మధ్య ఉంటోంది. ఇక వంటనూనెల...
రైతుల కోసం ప్రత్యేకంగా ఓ సూపర్ యాప్ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల కోసం ఇపుడు ఉన్న వివిధ రకాల డిజిటిల్ సంస్థలను, మొబైల్ అప్లికేషన్స్ను...
