For Money

Business News

ఆగని పెట్రో బాదుడు

దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను పెంచాయి. గడిచిన 11 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడ ఇది పదోసారి సారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.101.81, డీజిల్ ధర రూ. 93.07కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.116.72, డీజిల్ లీటర్ రూ. 100.94కు చేరింది.