రేపటి నుంచి ఢిల్లీలో పాల ధర పెరగనుంది. లీటర్ పాల ధరను రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు మదర్ డెయిరీ వెల్లడించింది. సవరించిన ధర మంగళవారం నుంచే...
CORPORATE NEWS
ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన వేణుగోపాల్ ధూత్ అప్రూవర్గా మారారు. ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2012లో ఐసీఐసీఐ...
మార్కెట్ ఊహాగానాలు నిజమయ్యాయి. హైదరాబాద్కు చెందిన సువేన్ ఫార్మాలో ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఉన్న వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో జాస్తి...
న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్కొచ్చర్లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, మోసం,...
ఇండిగో విమాన సంస్థ హాలిడే సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఇపుడు...
కోల్కతాకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్కు చెందిన 16 ఆఫీసులపై సీబీఐ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. బ్యాంకులకు సమారు రూ. 4037.87 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన...
హైదరాబాద్కు చెందిన సువేన్ ఫార్మాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ టేకోవర్ చేయనుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ కొనేందుకు అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్ ముందుంది. ఫైనల్గా అడ్వెంట్ సువేన్...
ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుట్కా డాన్ అభిషేక్ ఆవలను విచారించనుంది. అకస్మాతుగా అభిషేక్ను ఎందుకు పిలిచారు? మళ్ళీ ఇవాళ ఎందుకు పిలుస్తున్నారు? ఇతనికి...
విశాఖపట్నంలో ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్.. ఇపుడ విశాఖలోనూ ఈ సేవలను అందుబాటులోకి...
