కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2026కల్లా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనట్లు వెల్లడించింది....
CORPORATE NEWS
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసుకునే నాజల్ వ్యాక్సిన్ ధర డోసుకు రూ. 800 (పన్నులు అదనం)లుగా ఖరారు చేశారు. 18 ఏళ్లు పైబడినవారికి...
తమ ప్లాంట్లో ప్రమాదం జరిగినా.. ఉత్పత్తికి ఎలాంటి విఘాతం లేదని లారస్ ల్యాబ్ పేర్కొంది. నిన్న వైజాగ్లోని ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్ట్...
కొత్త స్కీమ్ను ప్రారంభించడంతో ఈజ్ మై ట్రిప్ షేర్ ఇవాళ 20 శాతం లాభంతో ట్రేడవుతోంది. వరుసగా నాలుగు సెషన్ష్ నుంచి నష్టాల్లో ఉన్న ఈ షేర్...
సహారా గ్రూప్ సంస్థ, అధిపతి సుబ్రతా రాయ్లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల జప్తు చేయాల్సిందిగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది....
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ చిట్ రిజిస్ట్రార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సంస్థకు చెందిన కొన్ని శాఖల్లో వివరాలు కోరుతూ...
విమానాశ్రయాలకు సమీపంలో ఉన్నవారికి 5జీ సర్వీసులు అందించవద్దని కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీయో, ఎయిర్టెల్, వొడాఫోన కంపెనీలకు టెలికాం...
విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో ఉన్న లారస్ ల్యాబొరేటరీస్కు చెందిన యూనిట్లో అగ్నిప్రమాదం జరిగింది. లారస్ ల్యాబ్ యూనిట్-3లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ...
ఎన్డీటీవీ అమ్మకం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ కంపెనీ ప్రమోటర్ ప్రణయ్ రాయ్ జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఓపెన్ ఆఫర్ తరవాత కూడా ప్రణయ్ రాయ్...
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం మార్కెట్లో లూనా వచ్చింది. ఇపుడు ఎలక్ట్రిక్ ‘లూనా’ రాబోతోంది. తమ అనుబంధ సంస్థ అయిన ‘కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్...
