For Money

Business News

CORPORATE NEWS

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ అద్భుత పనితీరు కనబర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,351.3 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఏడాది...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 15,792 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది అంటే...

కేంద్ర ప్రభుత్వం మరో 12 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నివేదిక సిద్ధం చేసింది. ఎయిర్‌ పోర్టులను అమ్మడం ద్వారా 8...

హైదరాబాద్‌లో రూ. 2000 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. తమ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా డాటా సెంటర్స్‌ ద్వారా ఈ డాటా సెంటర్‌ను...

ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని...

దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో పెప్సికో...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగి...

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ పనితీరు నిరాశపర్చింది. కంపెనీ టర్నోవర్‌ పెరిగినా... నికర లాభంలో విషయంలో నిరాశపర్చింది. మార్కెట్‌ అంచనాల మేరకు...

స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీలలో ప్రజల వాటాకు సంబంధించిన నిబంధనలను కేంద్రం మార్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం నిస్టయిన కంపెనీల్లో 25 శాతం వాటా...