For Money

Business News

CORPORATE NEWS

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్ టెల్ రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ. 829.6 కోట్లతో...

హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వెలువడిన తరవాత అదానీ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ విలువ రూ. 8,20,000 కోట్లకు పైగా క్షీణించిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా...

అదానీ గ్రూప్‌ కంపెనీలను కుదిపేస్తున్న హెండేన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ అయిన హెండేన్‌బర్గ్ నివేదికతో అదానీ షేర్లలో భారీ...

డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ దారుణ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 307 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత...

పీకలోతు అప్పుల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ కంపెనీ మీనాక్షి ఎనర్జీని అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ టేకోవర్‌ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా...

అదానీ గ్రూప్‌ మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక తరవాత అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల హోరు ఇవాళ కూడా కొనసాగింది. కొన్ని షేర్లలో...

భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్‌ తమపై ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ స్పందిస్తూ 413 పేజీల వివరణ...

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశీయంగా డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ కనెక్షన్‌ చార్జీలు 30 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా...

బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ కరువు తీరుతోంది. కరోనా తరవాత ఒక్క హిట్‌ కూడా లేకుండా నీరసపడిపోయిన బాలీవుడ్‌కు షారుక్‌ మూవీ పఠాన్‌ ప్రాణం పోసింది. కరోనా తరవాత విడుదలైన...