For Money

Business News

CORPORATE NEWS

ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చింది. యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. యూపీఐ...

మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే రోజర్‌ పేతో పాటు మరో మూడు ఫిన్‌ టెక్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది....

సత్యం రామలింగరాజుకు సత్యం స్కామ్‌ వివాదం వీడటం లేదు. తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (PwC) దాఖలు చేసిన పిటీషన్‌ ఇపుడు...

దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపీనాథ్‌ రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 15...

దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో క‌లిసి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దైనందిన జీవితంలో...

అమెరికాకు చెందిన పీఈ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అనే సంస్థ అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలలో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను ఇవాళ కొనుగోలు...

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇవాళ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కంపెనీ ఛైర్మన్‌ యంగ్‌ లియూ భేటీ...

పైన్‌ ల్యాబ్స్‌, రేజర్‌పే, రిలయన్స్‌, గూగుల్‌, జొమాటొ, వరల్డ్‌ లైన్ వంటి 32 సంస్థలకు సూత్రప్రాయంగా పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ జారీ చేసింది. 32 సంస్థల...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...