రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 0.35 శాతం పెంచినట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దీంతో కనీస వడ్డీరేటు 8.65 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీరేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి...
CORPORATE NEWS
ఇవాళ ఎల్ఐసీ షేర్ ఏకంగా ఎనిమిది శాతం దాకా పెరిగింది. చివర్లో స్వల్పంగా తగ్గి ఎన్ఎస్ఈలో ఈ షేర్ 7.21 శాతం లాభంతో రూ. 738.20 వద్ద...
భారతదేశంలో ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద హాలివుడ్ చిత్రాల అన్ని రికార్డులను అవతార్-2 బద్ధలు కొట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు ఈ సినిమా మొదటిరోజే...
భావ ప్రకటనలో పూర్తి స్వేచ్ఛ అంటూ బాకా ఊదిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్... తన నిజ స్వరూపం ఇపుడు చూపుతున్నాడు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న...
దక్షిణాదిలో అవతార్-2 సినిమా ప్రదర్శనకు పలు థియేటర్లు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మల్టిప్లెక్స్లలో ఈ సినిమా విడుదల అవుతున్నా... సింగిల్ థియేటర్లలో విడుదలకు థియేటర్ యజమానులు నిరాకరించినట్లు...
''కరెక్ట్. ఈ విషయంలో నేను ఇది వరకు చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ కంపెనీ వ్యవస్థాపకుల పిల్లలకు కూడా చట్టబద్ధంగా వారికి ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వాల్సింది....
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఐఎస్బీ ఆవిర్భావ ముగింపు...
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎడుటెక్ కంపెనీ బైజా క్రికెట్ స్పాన్సర్షిప్కు గుడ్ బై చెప్పనుంది. ఇక నుంచి తాను స్సాన్సర్షిప్ చేయలేనని బైజా కంపెనీ ఇప్పటికే...
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ పూణెలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్...
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో తనకున్న వాటాలో మరో 5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం...
