For Money

Business News

CORPORATE NEWS

హీరా గ్రూప్‌నకు చెందిన మర రూ. 78.63 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద వీటిని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఇందులో...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీల విలీనానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు సూత్రప్రాయ అనుమతి ఇచ్చినట్లు ప్రకటించాయి. ఈ విలీనానికి ఇప్పటికే ఆర్బీఐ,...

ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బైబ్యాక్‌ ప్రతిపాదనకు పేటీఎం బోర్డు ఆమోదం తెలిపింది. అయితే దీని కోసం కేవలం రూ. 850 కోట్లు కేటాయించడంతో ఊసురోమన్నారు....

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 1980 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్‌, అదానీల కంటే అధిక మొత్తం ఆఫర్‌...

ప్రీమియర్‌ లీడ్‌ క్లబ్‌ అయిన ఆర్సెనల్‌ ఫుట్‌బాల్ క్లబ్‌ను టేకోవర్‌ చేసేందుకు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ఆసక్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2022-23 సీజన్‌లో...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీని భారీగా పెంచింది. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లను అర శాతం నుంచి ఒక శాతం వరకు...

టాటా టెక్నాలజీస్‌ను లిస్ట్ చేయాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కంపెనీ టాటా మోటార్స్‌కు అనుబంధ కంపెనీగా ఉంది. నిన్న జరిగిన టాటా మోటార్స్‌ బోర్డు...

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పైకి ఏమీ జరగనట్లు కన్పిస్తున్నా... ఇప్పటికే ఆసక్తిగల ఇన్వెస్టర్లతో రెండు దఫాలుగా సంప్రదింపులు...

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్​ఐపీబీ) సమావేశంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కడప జిల్లా...

కృత్రిమ మేధ సొల్యూషన్స్‌ సెంటర్‌ను అడోబ్‌ హైదరాబాద్‌లో పెట్టబోతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ఆనందంగా...