వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్లాంట్ విక్రయ ప్రక్రియ సాగుతోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్కాంత పాండే తెలిపారు. శుక్రవారం జరిగిన సీఐఐ...
CORPORATE NEWS
కాంపోజిట్ లైసెన్స్కు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇవ్వనుంది. ఇప్పటి వరకు జీవిత బీమా, వైద్య బీమా, జనరల్ బీమా వ్యాపారాలకు విడిగా లైసెన్స్ తీసుకోవాల్సింది. ఇక...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేర్ హాస్పిటల్స్ టేకోవర్కు రంగం సిద్ధమైంది. ఈ హాస్పిటల్ కొనేందుకు ప్రయత్నించినా... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ అయిన...
ఈనెల 13వ తేదీన పేటీఎం బోర్డు సమావేశం కానుంది. ఈ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్ గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది బోర్డు. షేర్ల బైబ్యాక్కు...
ఇపుడు బ్యాంకింగ్ రంగంలో ఎస్ బ్యాంక్ షేర్ క్రమంగా బలపడుతూ వస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యాంక్ నుంచి చాలా పాజిటివ్ న్యూస్ వస్తోంది....
ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీను ప్రైవేట్ పరం చేసే దిశగా మరో అడుగు పడే అవకాశముంది. ఎల్ఐసీకి మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (సీఈఓ) ప్రైవేట్ రంగంలోని...
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) చేపట్టిన 3 విమానాశ్రయాల ప్రాజెక్టుల్లో ఎన్ఐఐఎఫ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్...
కోవిడ్ తరవాత పరిస్థితి సాధారణ స్థాయికి రావడంతో విమానాశ్రయాలను అమ్మే ప్రక్రియను కేంద్రం మళ్ళీ ప్రారంభించనుంది.మరో 11 విమానాశ్రయాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది....
గత కొన్ని సెషన్స్ నుంచి రెండు షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడ్క్యాప్ బ్యాంకింగ్ రంగం ఇటీవల బాగా రాణిస్తోంది. ఇదే రంగానికి చెందిన సౌత్ ఇండియన్...
హైదరాబాద్ క్రమంగా డేటా హబ్ సెంటర్గా మారుతోంది.తాజాగా క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ కంపెనీ మాదాపూర్లోని ఐటీ కారిడార్లో రూ. 1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ...
