For Money

Business News

CORPORATE NEWS

నిన్నటి దాకా తెలుగు తేజం అంటూ మన్ననలు పొందిన ట్విటర్‌ మాజీ లీగల్‌ హెడ్‌ గద్దె విజయ ఇపుడు అమెరికాతో ప్రపంచ దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు....

రాయదుర్గం నుంచి షంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు వేస్తున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం జనరల్‌ కన్సల్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు...

ఊహించినట్లే అమరరాజా బ్యాటరీస్‌ తన కొత్త లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్ప నుంది. దేశంలో అతి పెద్ద లిథియం అయాన్‌ సెల్‌ తయారీ...

గుంటూరులోని ఎన్నారై మెడికల్‌ కాలేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి వీరు అటు ఎన్నారై మెడికల్‌ కాలేజీతో పాటు ఇటు...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో మున్ముంద అత్యాధునిక బ్యాటరీలకు డిమాండ్‌ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీకి పీఎల్‌ఐ స్కీమ్‌ కోసం అమరరాజా పోటీ పడింది....

మొత్తానికి బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్‌ వ్యాపారం చేసేందుకు ఒక్క లైసెన్స్‌ చాలని కేంద్ర ఆర్థిక...

నిషేధించిన వాహనాలను దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో అశోక్‌ లేల్యాండ్‌ పాత్ర గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. బీఎస్‌-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు...

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆఫీస్‌కు రావడం తనకు కొత్త కాదని.. గత పదేళ్ళలో ఈ ఆఫీస్‌కు వస్తూనే ఉన్నాని పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌ అన్నారు. వైఎస్‌...

లైగర్‌ సినిమా హీరో విజయ్‌ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. లైగర్‌ సినిమా పెట్టుబడుల...

ఎన్‌డీటీవీ కౌంటర్‌లో యాక్టివిటీ జోరుగా ఉంది. అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభ సమయంలో నష్టాలతో ముగిసిన ఈ షేర్‌ నిన్న, ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం...