న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రాజీనామా...
CORPORATE NEWS
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మా అమ్మకానికి పెట్టారు. ఈ కంపెనీలో చైనాకు చెందిన ఫోసన్ ఫార్మాకు 57.86 శాతం వాటా ఉంది. ఫోసన్ ఫార్మా మాతృ...
జొమాటొలో రేపు మరో బ్లాక్ డీల్ కుదరనుంది. ఈ డీల్ కింద అలీబాబాకు చెందిన రెండు కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని రేపు అమ్మనున్నాయి. యాంట్...
ఆసియాలోని అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అదానీ గ్రూప్ చేతికి వచ్చింది. ఈ మురికవాడను అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం...
దేశంలో టాప్-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 80,000 కోట్ల డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా 2022 ధనికుల...
ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేయడానికి విస్తారా ప్రమోటర్లు అంగీకరించారు. విస్తారాలో టాటా సన్స్కు 51 శాతం మిగిలిన వావటా సింగపూర్ ఎయిర్లైన్స్కు ఉంది. 2024 కల్లా...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లారస్ ల్యాబ్ స్టాక్ మార్కెట్లో ఇటీవలికాలంలో సంచలనం సృష్టించిన షేర్లలో ఒకటి. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ షేర్ జెట్ స్పీడుతో దూసుకుపోయింది....
ఇవాళ అనేక ఫార్మా కంపెనీల షేర్లు పెరుగుతుండగా హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్ షేర్ 7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కుదిరిన కాంట్రాక్ట్ కంపెనీకి...
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో టైర్ కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. ఒకదశలో 126 డాలర్లు ఉన్న బ్యారల్ క్రూడ్ ధర ఇపుడు 80 డాలర్ల దారిదాపుల్లోకి వచ్చేసింది....
ఇవాళ ఎన్డీటీవీ షేర్ 5 శాతం లాభంతో రూ. 406.10 వద్ద ముగిసింది. ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్ కింద అదానీ గ్రూప్ చెల్లిస్తున్న ధర రూ. 294....
