ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ఇవాళ కనికారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అబిందో ఫార్మా డైరెక్టర్ శరత్...
CORPORATE NEWS
పౌర విమాన రంగంలో తమ కంపెనీలో పరస్పర పోటీ నివారణకు, సంస్థల నిర్వహణ సౌకర్యవంతంగా ఉండేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ గ్రూప్లోని...
డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరిచయం...
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు రేపు సమ్మెకు పిలుపు ఇచ్చారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్...
లైగర్ సినిమా నిర్మాణ వ్యవహారాలపై ఆ చిత్ర దర్శక నిర్మాతలైన పూరి జగన్నాథ్, చార్మిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్టర్...
త్వరలోనే మీ ఫోన్కు వచ్చే కాల్తో పాటు అటువైపు ఎవరి నుంచి కాల్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ట్రూకాలర్ వంటి యాప్ల ద్వారా ఇపుడు అలాంటి సౌకర్యం ఉన్నా......
బ్లాక్డీల్ కారణంగా పేటీఎం షేర్ ఇవాళ ఓపెనింగ్లోనే పది శాతం క్షీణించింది. రెండు రోజుల్లో ఈ షేర్ దాదాపు 14 శాతం క్షీణించింది. నిన్న ఈ షేర్...
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు పేటీఎం ఓ పీడకల అని అనుకోవచ్చు. పేటీఎం పబ్లిక్ ఆఫర్లో షేర్లను రూ. 2150లకు ఆఫర్ చేసింది. లిస్టయిన తరవాత ఈ షేర్ ఇప్పటి...
ఇటీవల ఏపీకి సంబంధించిన ఏ స్కామ్ కదిపినా.. మూలాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కన్పిస్తున్నాయి. అక్రమాస్తుల కేసు అటకెక్కడంతో అందులోని కీలక పాత్రధారులు చెలరేగిపోతున్నట్లు కన్పిస్తోంది....
మద్యం స్కామ్ విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 17వ తేదీన జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ అనే కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలని...
