ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్, ట్రైడెంట్ కెన్ఫర్ ప్రమోటర్ అయిన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు...
CORPORATE NEWS
జాకీ బ్రాండ్తో లోదుస్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో రెండు యూనిట్లను నెలకొల్పనుంది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్తో చర్చలు...
ఆంధ్రప్రదేశ్ ఇవాళ మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు...
ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ చేయనుంది. అదానీ ఓపెన్ ఆఫర్కు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ...
మల్టీమీడియా ప్లేయర్ వీఎల్సీ (VLC) వెబ్సైట్పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఈ వెబ్సైట్ను బ్యాన్ చేసిన...
పేటీఎం వచ్చిన తరవాత క్రెడిట్ కార్డుపై అద్దెను అతి నామమాత్రపు ఫీజుతో చెల్లించే ఆప్షన్ తెచ్చింది. ఈ ఆప్షన్కు ఆదరణ పెరగడంతో తాము ఆదాయం కోల్పోతున్నామని బ్యాంకులు...
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీలో జీఎస్టీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బంజారాహిల్స్లోని కంపెనీ ఆఫీసులో...
అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ గవర్నన్స్ (కంపెనీ నిర్వహణ) విషయమై స్టాక్ మార్కెట్ అనలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలపై...
ఇంగ్లిష్ ఫుట్బాల్ క్లబ్ `లివర్పూల్ ఎఫ్సీ`ని కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం లివర్పూల్ ఎఫ్సీ ఫ్రాంచైజీని ఫెన్వే స్పోర్ట్స్ గ్రూప్...
సింగపూర్ కేంద్రంగా పనిచేసే సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీ కంపెనీని రూ.2,780 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటి కల్లా...
