For Money

Business News

CORPORATE NEWS

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డిజిటల్‌ మీడియా సంస్థ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌.. ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు మధ్యకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,683.07 కోట్ల మొత్తం టర్నోవర్‌పై...

ఎస్‌యూవీ రంగంలో ఉరోస్‌తో లాంబొర్గిని సంచలనం రేపింది. ఇపుడు ఉరోస్‌ పెర్ఫామెంటేను మార్కెట్‌లోకి తెస్తోంది. ఈనెల 24వ తేదీన భారత మార్కెట్‌లో లాంఛ్‌ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది....

సెప్టెంబర్‌నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా రూ . 5,729కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ. 410 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) అదరగొట్టే ఫలితాలు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ. 1,433 కోట్ల...

గత రెండు రోజుల నుంచి తెలుగు ఛానల్స్‌ గ్రానైట్స్‌ కుంభకోణంపై నాన్‌ స్టాప్‌ కవరేజీ ఇస్తున్నాయి. తీరా ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన ప్రకటన...

హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను నిన్ని నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా...

ఎంపీ విజయసాయి రెడ్డి ఇన్నాళ్ళూ అదాన్‌ డిస్టలరీస్‌కు అరబిందో గ్రూప్‌కు సంబంధం లేదని చేసిన వాదన ఫేక్‌ అని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌ మద్యం వ్యాపారం కూడా...

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 204 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్‌ వర్గాలు మాత్రం కంపెనీ రూ. 231...

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ. 251 కోట్లకు తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ....

తమ కంపెనీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌/ ప్రమోటర్‌ గ్రూప్‌ పి శరత్‌ చంద్రా రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసిన విషయాన్ని అరబిందో ఫార్మా ధృవీకరించింది....