కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్ లీటర్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం...
Petrol
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్పై లీటరుకు రూ.8, డీజిల్పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్...
ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్ బయోఫూయల్స్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో మెడీ ప్రభుత్వం తెచ్చిన బయో ఫూయల్ పాలసీకి...
దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా... శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. పొరగు దేశాల కన్నా మన దేశంలో పరిస్థితి బాగుందనే ప్రచారం బాగా...
శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్సింఘే.. దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ...కేవలం ఒక రోజుకు...
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్పై...
ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ వ్యాట్ గురించి ప్రస్తావించారు....
ప్రజలకు సాయం చేసేందుకు పెట్రోల్, డీజిల్పై తాము విధించే వ్యాట్ను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ దేశంలో కోవిడ్ పరిస్థితిని ఆయన రాష్ట్ర సీఎంలతో...
ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరను 80 పైసులు పెంచడంతో హైదరాబాద్లో పెట్రోల్ లీటరు రూ....
పెట్రోల్, డీజిల్ రేట్లను ఇవాళ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు 40 పైసలు చొప్పున పెంచాయి. దీంతో గత రెండు...
