For Money

Business News

Petrol

ఇవాళ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ డీలర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరు ఇవాళ అంటే ఒక రోజు పాటు పెట్రోల్‌ , డీజిల్‌ కొనుగోలు...

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్నికేంద్రం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తాము విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. కేరళ, ఒడిషా, పుదుచ్చేరితోపాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా...

నిన్న ప్రకటించిన ఎక్సైజ్‌ పన్నులు రాయితీ కారణంగా కేంద్ర ద్రవ్యలోటు పెరగనుంది. ఈలోటు పూడ్చుకునేందుకు మార్కెట్‌ నుంచి మరిన్ని అప్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఘాటుగా స్పందించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర...

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం...

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌...

ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ బయోఫూయల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో మెడీ ప్రభుత్వం తెచ్చిన బయో ఫూయల్‌ పాలసీకి...

దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా... శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. పొరగు దేశాల కన్నా మన దేశంలో పరిస్థితి బాగుందనే ప్రచారం బాగా...

శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమ్‌సింఘే.. దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ...కేవలం ఒక రోజుకు...

పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పెట్రోల్‌పై...