For Money

Business News

Petrol

ఇటీవల 130 డాలర్లను టచ్‌ చేసి 100 డాలర్ల లోపుకు వెళ్ళిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు మళ్ళీ అదే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. రష్యా నుంచి ముడి...

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి...

భారీ మొత్తంలో కొనగోళ్ళు చేసేవారికి డీజిల్‌ ధరను లీటరుకు రూ.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. బహిరంగ మార్కెట్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో...

ఇవాళ అనూహ్యం కొన్ని నిమిషాలపాటు బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ 140 డాలర్లను తాకింది. ఇది 13 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఒకవైపు డాలర్, మరోవైపు క్రూడ్‌ పెరగడంతో...

ఈనెల 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల కోసమని గత నవంబర్‌ నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం లేదు. ఈ...

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచడం ఆపేసింది. అంతర్జాతీయ...

ఒమైక్రాన్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు భారీగా తగ్గాయి. డాలర్‌ కూడా బలహీనంగా ఉంది. నెల రోజుల్లో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌...

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్రం తెలిపింది. దీంట్లో...