For Money

Business News

ఇవాళ కూడా పెట్రో బాదుడు

పెట్రోల్‌, డీజిల్ రేట్లను ఇవాళ కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను లీటరుకు 40 పైసలు చొప్పున పెంచాయి. దీంతో గత రెండు వారాల్లో వీటి ధరలు లీటరుకు రూ. 8.4 చొప్పున పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 103.81 కాగా డీజిల్‌ ధర ధర రూ. 94.67కు ఏరింది. రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తాయి కాబట్టి.. ఆయా రాష్ట్రాన్ని బట్టి ధరల్లో మార్పు ఉండనుంది.