సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉంది. మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఈ నష్టాలు కాస్త తగ్గే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్...
FEATURE
బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కేంద్రం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...
చైనా మార్కెట్లు మళ్ళీ ప్రారంభం అయ్యే సరికి ప్రపంచ ఈక్విటీ, మెటల్ మార్కెట్లలో జోష్ కన్పిస్తోంది. కరోనా నిబంధనలను సడలిస్తున్నట్లు చైనా ప్రకటించగానే డాలర్ ఇండెక్స్ మళ్ళీ...
గత ఏడాది నుంచి చక్కెర షేర్ల పంట పండుతోంది. కొన్ని షేర్లు డబుల్ కాగా, మరికొన్ని అంతకన్నా బాగా పెరిగాయి. చెత్త షేర్లు కూడా 50 శాతం...
కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...
ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మధ్య కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలను సాధించింది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో...
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసుకునే నాజల్ వ్యాక్సిన్ ధర డోసుకు రూ. 800 (పన్నులు అదనం)లుగా ఖరారు చేశారు. 18 ఏళ్లు పైబడినవారికి...
సేమ్ టు సేమ్... నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టి ఆరంభంలో పతనమై...తరవాత పుంజుకుంది. ఓపెనింగ్లో ఆకర్షణీయ లాభాలు ప్రారంభమైన.. కొద్దిసేపటికే 17967ని తాకింది. ఆల్గొ ట్రేడింగ్...
తమ ప్లాంట్లో ప్రమాదం జరిగినా.. ఉత్పత్తికి ఎలాంటి విఘాతం లేదని లారస్ ల్యాబ్ పేర్కొంది. నిన్న వైజాగ్లోని ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్ట్...
కొత్త స్కీమ్ను ప్రారంభించడంతో ఈజ్ మై ట్రిప్ షేర్ ఇవాళ 20 శాతం లాభంతో ట్రేడవుతోంది. వరుసగా నాలుగు సెషన్ష్ నుంచి నష్టాల్లో ఉన్న ఈ షేర్...
