రేపటి నుంచి ఢిల్లీలో పాల ధర పెరగనుంది. లీటర్ పాల ధరను రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు మదర్ డెయిరీ వెల్లడించింది. సవరించిన ధర మంగళవారం నుంచే...
FEATURE
ఉదయం అనలిస్టులు ఇచ్చిన వ్యూహం ఇవాళ పక్కాగా అమలు కావడం విశేషం. అనుకున్నట్లే ఓపెనింగ్లో వచ్చిన లాభాలు కొన్ని క్షణాల్లో కరిగిపోయాయి. అక్కడి నుంచి దిగువ స్థాయిలో...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆమె చేరినట్లు...
ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన వేణుగోపాల్ ధూత్ అప్రూవర్గా మారారు. ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2012లో ఐసీఐసీఐ...
డ్రోన్ల తయారీ రంగంలో నిమగ్నమైన డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఆఫర్లో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల పెట్టుబడి రెండు వారాల్లోనే రెట్టింపు అయింది. ప్రమఖ స్టాక్...
ఉదయం నిఫ్టి సమీక్షలో పేర్కొన్నట్లే తొలి ర్యాలీ పోయింది. నిఫ్టి 17867ను తాకిన తరవాత కొన్ని నిమిషాల్లోనే లాభాలన్నీ పోయాయి. 17,774 పాయింట్లను తాకింది. ఉదయం రివ్యూలో...
రష్యా తాజా హెచ్చరికతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. గత నెల రెండో వారంలోబ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్ల ప్రాంతంలో ఉండగా. ఇవాళ...
నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. సింగపూర్ నిఫ్టి క్రమంగా పెరుగుతోంది. 20 పాయింట్ల నుంచి ఇపుడు 80 పాయింట్ల లాభంతో ఉంది. సో......
అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్దత నెలకొంది. కొవిడ్తో పాటు మాంద్యం భయాలతో వెల్లువెత్తిన అమ్మకాలు తగ్గినట్లు కన్పిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లన్నీ గ్రీన్లో ముగిశాయి. డౌ జౌన్స్, ఎస్...
మార్కెట్ ఊహాగానాలు నిజమయ్యాయి. హైదరాబాద్కు చెందిన సువేన్ ఫార్మాలో ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఉన్న వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో జాస్తి...
