For Money

Business News

FEATURE

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18090ని తాకింది. ఇపుడు 18096 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 279 పాయింట్ల లాభంతో...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు అమర్‌, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా...

ఇవాళ ఇప్పటికే పొజిషన్‌ తీసుకున్న వారు ఇవాళ ఓపెనింగ్‌లో లాభాలు స్వీకరించడం ఉత్తమమని అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టి 18000 స్థాయి దాటింది కాబట్టి... మార్కెట్‌ ముందుకు సాగుతుందనే...

సహారా గ్రూప్ సంస్థ, అధిపతి సుబ్రతా రాయ్‌లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల జప్తు చేయాల్సిందిగా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది....

క్రిస్మస్‌ సందర్భంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. యూరప్‌లో కూడా ప్రధాన మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా ఫ్యూచర్స్‌ మాత్రం ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. సూచీలు 0.7 శాతం...

మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ చిట్ రిజిస్ట్రార్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. సంస్థకు చెందిన కొన్ని శాఖల్లో వివరాలు కోరుతూ...

విమానాశ్రయాలకు సమీపంలో ఉన్నవారికి 5జీ సర్వీసులు అందించవద్దని కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీయో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన కంపెనీలకు టెలికాం...

విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో ఉన్న లారస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. లారస్‌ ల్యాబ్‌ యూనిట్‌-3లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ...

ఎన్‌డీటీవీ అమ్మకం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ కంపెనీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌ జాక్‌ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా ప్రణయ్‌ రాయ్‌...

సరిగ్గా 50 ఏళ్ళ క్రితం మార్కెట్‌లో లూనా వచ్చింది. ఇపుడు ఎలక్ట్రిక్‌ ‘లూనా’ రాబోతోంది. తమ అనుబంధ సంస్థ అయిన ‘కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌...