For Money

Business News

FEATURE

పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...

టెస్లా షేర్‌ ఇటీవల భారీగా క్షీణించింది. నిన్న 11 శాతం పైగా క్షీణించి 109 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్‌ మార్కెట్‌లో పోటీ పెరగడం,...

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2026కల్లా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనట్లు వెల్లడించింది....

రోజంతా పలుమార్లు లాభనష్టాలతో దోబూచులాడిన నిఫ్టి స్థిరంగా ముగిసింది. వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడిన నిఫ్టి 18122 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే...

మార్కెట్‌ పూర్తిగా ఆల్గో లెవల్స్‌ను ఫాలో అవుతోంది. ఉదయం మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు దిగువ ప్రాంతంలో మద్దతు తీసుకున్న నిఫ్టి నష్టాలన్నింటిని పూడ్చుకుని లాభాల్లోకి వచ్చింది....

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 18106ని తాకిన నిఫ్టి ఇపుడు 18095 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానీ, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత...

మార్కెట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. సింపూర్ నిఫ్టి 72 పాయింట్ల నష్టంతో ఉంది. సో... నిఫ్టి గనుక ఇదే స్థాయిలో ప్రారంభమైతే... ట్రేడర్లు నిన్నటి లెవల్స్‌...

రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు 60 డాలర్ల కంటే ఎక్కువ ధర చెల్లించరాని అమెరికా, యూరోపియన్‌ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిర్ణయించిన విషయం...