పండుగల సీజన్లో వంటనూనెల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆవనూనె ధర ఆల్టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. ఆవనూనె సగటు ధర కిలోకు రూ. 184.15లకు చేరినట్లు ప్రభుత్వమే...
ECONOMY
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు...
ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు....
గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు... భారత్ దేశాన్ని తీవ్ర...
కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న సంఖ్య పెరుగుతుండటంతో టీసీఎస్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ను పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 మంది ఫ్రెషర్స్ను తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఈ...
నిజమే. ఎయిర్ ఇండియా సంస్థ అమ్మకం వల్ల ప్రభుత్వానికి వచ్చేది రూ. 2700 కోట్ల నగదు మాత్రం. రూ. 18,000 కోట్లకు అమ్మినా.. రూ. 15,300 కోట్లను...
ఆన్లైన్లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పెంచింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ ... ప్రస్తుతం ఐఎంపీస్...
ఫోర్బ్స్ ఇండియా భారత కుబేరుల జాబితాలో మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నంబర్ వన్ స్థానాన్ని పొందారు. 9,270 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.86...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శుక్రవారం పరపతి విధాన సమీక్షను వెల్లడించనుంది మానిటరీ పాలసీ కమిటీ (పీపీసీ) సమావేశం బుధవారమే ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా...
ఈనెల 15వ తేదీ నుంచి భారత్ సందర్శించేందుకు విదేశీ టూరిస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీరు చార్టెడ్ ఫ్లైట్స్లోనే రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ విమానాల్లో రావాలనుకునే వారు...