For Money

Business News

ECONOMY

ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే ఎల్‌ఐసీలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే 20 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిస్తారన్నమాట....

డిజిటల్‌ పే సంస్థ అయిన ఫోన్‌ పేకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) నుంచి బీమా బ్రోకింగ్‌ వ్యాపారం నిర్వహించేందుకు లైసెన్స్‌...

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు తేదీని మరోమారు పొడిగించనన్నట్లు వినవస్తోంది. కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకుండా, సెప్టెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని...

భారత్‌లో ఉన్న తన న్యూస్‌ వెబ్‌సైట్లను మూసివేయాలని యాహూ నిర్ణయించింది. యాహూ మాతృసంస్థ వెరిజాన్‌ మీడియా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత...

మన స్టాక్‌ మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ హైలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొంటున్నాయి. ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉండటంతో......

గతవారం వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ధర.. మళ్ళీ అంతకన్నా వేగంగా పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర గతవారం 65 డాలర్లకు పడిపోగా......

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పెన్షన్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్‌పీఎస్‌ కింద బ్యాంకు...

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎల్‌ అండ్‌ టీకి చెందిన హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో రూ. 4000 కోట్ల పెట్టుబడి పెట్టే అంశాన్ని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌...

గత కొన్ని నెలలుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. బారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటే, రీటైల్‌ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు...