అంతర్జాతీయ మార్కెట్లో క్రూ్డ్ ధరలకు అడ్డే లేకుండా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన హరికేన్ దెబ్బకు అనేక క్రూడ్ డ్రిల్లింగ్ కంపెనీలు...
ECONOMY
ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ (అడ్జస్టెడ్...
తెలంతాణ రాష్ట్రంలో రూ. 750 కోట్ల పెట్టుబడితో డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీ కూడా పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్...
బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య వెంటాడుతోంది. 2022 మార్చి నాటికల్లా ఎన్పీఏల భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్-క్రిసిల్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది....
ఫార్మా పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్)లను చైనా డంప్ చేస్తోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ ఎదగడం లేదని హైదరాబాద్కు చెందిన అరబిందో...
ఫుడ్ డెలివరీ యాప్స్ను కూడా రెస్టారెంట్ సర్వీసులుగా పరిగణించే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది. ఈనెల 17న సమావేశమయ్యే కౌన్సిల్లో ఈ అంశంపై చర్చిస్తారు. స్విగ్గి, జొమాటొ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-2022 తొలి త్రైమాసికంలో పెట్టుబడి వ్యయానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన 11 రాష్ట్రాలకు మరిన్ని రుణాలు సమీకరించేందుకు కేంద్రం...
టోకు ధరల సూచీ (WPI) ఈ ఏడాది ఆగస్టు నెలలో 11.39 శాతానికి చేరిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో ఈ సూచీ...
అమెరికా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అన్ని అర్హతలు ఉన్నవారు 5వేల డాలర్ల సప్లిమెంట్ ఫీజు చెల్లిస్తే గ్రీన్ కార్డు సొంతం చేసుకోవచ్చు. ఈ...
ఆసియా పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద కార్యాలయాన్ని జేపీ మోర్గాన్ హైదరాబాద్లో ప్రారంభించింది. దాదాపు 8,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్సిటీలోని సాలార్పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో ఈ...
