For Money

Business News

భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులు తగ్గాయి

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో భారత్‌లో ఎన్నారైల నికర పెట్టుబడులు 2,430 కోట్ల డాలర్లు తగ్గాయి. ప్రస్తుతం మన దేశంలో ఎన్నారైల పెట్టుబడుల విలువ 32,700 కోట్ల డాలర్లు. మనదేశంలో విదేశీయుల ఆస్తులు 1,160 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశాల్లో మన భారతీయుల ఆస్తులు భారీగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో విదేశాల్లో మన దేశస్థులు 3,590 కోట్ల డాలర్ల మేరకు ఆస్తులను పెంచుకున్నారు.