ఇవాళ హైదరాబాద్లోని కార్వీ గ్రూప్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దాదాపు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమచారం. మనీ లాండరింగ్ చట్టం కింద...
ECONOMY
ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల తయారీ కోసం యమునా ఎక్స్ప్రెస్ వే వెంబడి నొయిడా సమీపంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టాయ్...
ఆధార్తో పాన్ అనుసంధాన చేసేందుకు గడువును ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. అంటే 2022 మార్చి వరకు పొడిగించవచ్చన్నమాట. ‘కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు...
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలు తిరస్కరించాయి. ఇవాళ లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఆరంభం నుంచి...
ఓలా సంస్థ తమ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాలను ఆపేసింది. ఆన్లైన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా...
ఆదాయం దారుణంగా పడిపోవడంతో హైదరాబాద్ మెట్రో భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. గత మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మెట్రోకు రూ. 1,767 కోట్ల నష్టం వచ్చింది....
భారత్లో ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ...
బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (NARCL) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది....
దేశంలో మార్టిగేజ్ లోన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని...
2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 34 శాతానికి తగ్గాయని ఎస్బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్ పేర్కొంది. కొవిడ్-19 పరిణామాల...
