ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఆగస్టులో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది....
ECONOMY
హ్యుందాయ్ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటించింది. మోడల్ను బట్టి గరిష్ఠంగా రూ.50,000 దాకా రాయితీలు ఇస్తోంది. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్...
ఈ నెల 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ సెక్రటేరియట్ సలహా...
అమెరికా చెందిన ఊబర్ కంపెనీకి నెదర్లాండ్స్ కోర్టులో చుక్కెదురైంది. తమ దేశ కార్మిక చట్టాల ప్రకారం ఊబర్లో పనిచేసే డ్రైవర్లు.. ఉద్యోగులతో సమానమని వారికి మరిన్ని కార్మిక...
కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...
స్విస్ బ్యాంకులలో భారతీయులకు ఉన్న ఆస్తులు, డిపాజిట్ల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం ఈ నెలలో భారత్కు అందనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో...
రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని,...
ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రైవేట్ రంగ కంపెనీలు రావడం అటుంచి రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన...
అధిక ధరకు విద్యుత్ కొనాల్సి రావడంతో అనుకున్న వ్యయం పెరిగిందని... సదరు పెరిగిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలుకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అవుతున్నాయి....
17 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులను విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...
