అమ్మకానికి మరో 13 ఎయిర్పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెద్ద ఎయిర్పోర్టులను సమీపంలోని చిన్న ఎయిర్పోర్టులతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అమ్మకాలని కేంద్ర...
ECONOMY
ఈ ఏడాది ఐపీఎల్తో పాటు టీ20 వరల్డ్ కప్ ఉండటం.. అలాగే ఒలింపిక్స కారణంగా ఈ ఏడాది టీవీ ఛానల్స్కు రూ. 5000 కోట్ల దాకా ప్రకటన...
ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను నేటి నుంచి ఆన్లైన్లో అమ్ముతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్ వెహికల్ డేకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 8వ...
సెమి కండక్టర్స్, ఏబీఎస్ చిప్స్ కొరత కారణంగా అనేక మంది తమకు నచ్చిన కారును కొనలేకపోతున్నారు. వీటి కొరత కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయని.. దీంతో...
హిందుస్థాన్ యూనీ లీవర్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి వస్తువల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. సబ్బుల ధరల పెరుగుదల...
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ విధానాల్లో అయోమయమున్నా... అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజీ క్రాస్ టవర్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 35 మంది ఉద్యోగులకు మనదేశంలో...
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తన ఆసియా కస్టమర్లకు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. తన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం...
ఎలక్ట్రిక్ స్కూటర్తో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కొత్తగా...
ఈపీఎఫ్ సబ్స్క్రయిబర్లకు 2020-21 ఏడాదికి 8.5 శాతం ఇవ్వడాలని గత మార్చి నెలలోనే నిర్ణయించినా ఇప్పటి వరకు వడ్డీ వారి ఖాతాల్లో వేయలేదు. దీనికి సంబంధించిన ఫైల్ను...
తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా హైదరాబాద్కు మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్...
