For Money

Business News

ఖరీదైన ఫోన్లకు డిమాండ్‌

భారత్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ జూన్‌లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ ప్రీమియం మార్కెట్లో వన్‌ప్లస్‌ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, యాపిల్‌ 25 శాతం వాటాతో రెండో స్థానంలోను, శామ్‌సంగ్‌ 13 శాతం వాటాతో మూడో స్థానంలో, వివో 12%, షావోమీ 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.