For Money

Business News

ECONOMY

భూగర్భ జలాలను శుద్ధి చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు జీఎస్టీ 18 శాతం కట్టాల్సిందేనని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR)ఆంధ్రప్రదేశ్‌ బెంచ్‌ స్పష్టం చేసింది....

ఎస్‌బీఐ పండుగ ఆఫర్లను ప్రకటించింది. కార్‌ లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే...

వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి 100 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పేపర్‌...

ఆహార పదర్థాల ధరలు స్వల్పంగా తగ్గడంతో రీటైల్‌ ద్రవ్యోల్బణం జులైలో 5.59 శాతానికి తగ్గింది. జూన్‌లో ఈ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. తాజా...

ముంబైకి చెందిన వెబ్‌ వెర్క్స్‌.. దక్షిణాది రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,450 కోట్ల పెట్టుబడితో...

దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్‌ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన...

క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఒపెక్‌ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. సరఫరా పెంచకుంటే... ఇపుడిపుడే వృద్ధి బాటలోకి వస్తున్న ఆర్థికప్రగతి దెబ్బతింటుందని అమెరికా పేర్కొంది. గత...

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రవేశపెట్టిన 1.2 లక్షల కోట్ల డాలర్ల మౌలికసదుపాయాల బిల్లుకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. బొటాబొటి మెజారిటీ ఉన్న సెనేట్‌లో ఈ బిల్లు చాలా...

కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లలో మరింత పారదర్శకత తీసుకు వచ్చేందుకే కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌...

కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వివరణ జగన్‌ ప్రభుత్వానికి ,,చికాకు కల్గించింది. కాలుష్యం వెదజల్లుతున్నందునే అమరరాజా బ్యాటరీస్‌ తామే...