నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు బ్రెంట్ క్రూడ్ 110 డాలర్లుగా ఉండేది. తరవాత తగ్గుతూ వచ్చింది.2020 కరోనా సమయంలో 9.12 డాలర్లకు పడింది. అపుడు...
ECONOMY
ఆంధ్రప్రదేశ్ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం...
కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, కచ్చితంగా బయట పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు....
పైకి ఆర్థిక సంస్కరణలు అని చెబుతున్నా... వీటి అసలు ఉద్దేశం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఆయన...
దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్కరణల అమలు కోసం సంబంధించిన చట్టం ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదని... కాని ఆ సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని తెలంగాణ సీఎం...
గత నవంబర్లో పెసరను స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు... వాటి దిగుమతులపై ఆంక్షలు విధించింది. పెసర దిగుమతులను ఫ్రీ ఇంపోర్ట్...
తెలంగాణా రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో...
ఫైనాన్సియల్ రంగంలో అతి పెద్ద స్కామ్ను ఇవాళ సీబీఐ నమోదు చేసింది. ఏబీజీ గ్రూప్నకు చెందిన ఏబీజీ షిప్యార్డ్ అనే కంపెనీ రూ. 22,841 కోట్లను బ్యాంకులకు...
రానున్న 48 గంటల్లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయాల్సిందిగా తన దేశ పౌరులను అమెరికా హెచ్చరించింది. భారీ మిలిటరీ...
అమెరికా ఆంక్షలు కారణంగా ఇరాన్ నుంచి భారత దేశం క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ళు ఆపేసింది. దీని ప్రభావం బాస్మతి బియ్యం ఎగుమతులపై పడింది. దీంతో బాస్మతి బియ్యం...
