బొగ్గు ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోల్ ఇండియా కోరుతోంది. ధరలు పెంచని పక్షంలో బొగ్గు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్...
ECONOMY
బజాజ్ కంపెనీ తయారు చేస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే లభిస్తోంది. పుణె, బెంగలూరు, నాగ్పూర్, మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్లలో...
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని, పేదలు మరింత పేదలు అయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పంజాబ్ ఓటర్లను...
ప్రైవేట్ కంపెనీల్లో కూడా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ సంస్థలు హర్యానా,...
గెస్ట్ లెక్చర్ ఇవ్వడం ద్వారా సంపాదించిన ఆదాయంపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఆర్ఆర్) కర్ణాటక బెంచ్ స్పష్టం చేసింది....
ఉక్రెయిన్పై రష్యా ఏక్షణమైనా దాడికి దిగొచ్చని వైట్హౌస్ పేర్కొంది. ఈ అంశంపై ఇవాళ మ్యూనిచ్లో ప్రపంచ దేశాల నేతల సమావేశం అవుతున్నారు. ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా...
ఈ ఏడాది ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.9 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ అయాన్ వెల్లడించింది. 2016 తర్వాత ఈ స్థాయిలో జీతాలు పెరగడం...
జనవరి నెలలో వంటనూనెల ధరలు 18.7శాతం పెరిగాయి. ఇంకా మాంసం, చేపల ధరలు కూడా 5.47 శాతం, కాయగూరల ధరలు 5.19 శాతం పెరిగాయని కేఉంద్ర ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రం వివిధ పద్దుల కింద వసూళ్ళు బాగా చేస్తున్నా... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడంతో అధిక అప్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
కరోనా కాలంలో మిలియనీర్లు... బిలినీయర్లయితే... మధ్య తరగతి ప్రజలు పేద తరగతిలో చేరిపోయారు. ఇక పేదల సంగతి సరే. కరోనా కష్టంకాలంలో ఉపాధి పోవడం, వైద్య ఖర్చులు...
