మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ముంబై అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇవాళ నవాబ్ మాలిక్ను...
ECONOMY
ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించిన రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఆయన వైట్హౌస్లో కొద్దిసేపు మాట్లాడారు....
ఉక్రెయిన్, రష్యా మధ్య గొడవలతో డాలర్, క్రూడ్ ఆయిల్ పోటీ పడి పెరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో డాలర్కు అనుగుణంగా ఆయిల్ ధరలు మారుతుంటాయి. డాలర్ తగ్గితే ఆయిల్...
వంటనూనెల గరిష్ఠ చిల్లర ధర (MRP)ను తగ్గించాలని తయారీ సంస్థలను ఆ పరిశ్రమ సంఘం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) కోరింది. వినియోగదారులకు ఊరట...
ఉక్రెయిన్కు చెందిన తూర్పు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామని రష్యా ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు...
విమానాలు నడిపేందుకు వాడే పెట్రోల్ను ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అంటారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ను డీజిల్ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. ఈ...
ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కయ్మెట్ ఈ ఏడాది కూడా వర్షపాతం సాధారణంగా ఉంటుందని పేర్కొంది. ఖరీఫ్ సీజన్కు పక్కా అంచనా ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని,...
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు....
ఏక్షణమైనా సరే... రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ సిద్ధంగా ఉన్నారని... అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడిచంఆరు. సీఎన్ఎన్ టీవీ...
మన దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు హురున్ రిపోర్ట్ సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ...
