మూడేళ్ళ తరవాత ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో లక్ష్యాన్ని దాటింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.08 లక్షల కోట్ల పన్నులను వసూలు చేయాలని గత బడ్జెట్లో...
ECONOMY
మొబైల్ ఫోన్ల తయారీలో వాడే కొన్ని కీలక వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్లో తగ్గించారు. ఫోన్లలో ఉండే...
దేశ రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారని... కాని ఇపుడు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. కొత్త రాజ్యాంగంపై దేశ వ్యాప్తంగా చర్చ...
లాభాల్లో ఉన్న ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై ఆయన ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం...
మధ్య తరగతి, పేద ప్రజల సంగతేమోగాని... వజ్రాలు కొనేవారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభ వార్త చెప్పారు. కట్ చేసిన అలాగే పాలిష్ చేసిన వజ్రాలపై...
కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. దశ, దిశ, నిర్దేశం లేని... పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ ఇది అని...
రాష్ట్రాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని తెగ బాధపడిపోతుంటారు బీజేపీ నేతలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రుణాల మొత్తం ఏకంగా 60 శాతం పెరిగినట్లు తెలుస్తోంది....
హౌసింగ్ ప్రాజెక్టులకు రూ.48000 కోట్లు డ్రోన్ తయారీ స్టార్టప్లకు ప్రోత్సహం 8 రోప్ వే ప్రాజెక్టులకు ఆమోదం స్కూల్స్ కోసం డిజిటల్ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తాం...
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్లో బడ్జెట్ పద్దులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతకుముందు...
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం ఆమె నార్త్ బ్లాక్ను చేరుకున్నారు. అక్కడిని ఆర్థిక శాఖ అధికారులతో కలిసి...
