గత రెండేళ్ళ నుంచి ఎన్నో ఆటుపోట్లకు గురైన జీ, సోనీ డీల్ ఎట్టకేలకు విఫలమైంది. మీడియాలో వస్తున్న వార్తలు దీంతో నిజమయ్యాయి. జీ గ్రూప్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని...
CORPORATE NEWS
రిలయన్స్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్స్ కంపెనీ నిరాశాజనక పనితీరును కనబర్చింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే...
కేవలం నాలుగుళ్ళలో 11 రెట్ల లాభాలు తన ఇన్వెస్టర్లకు అందించిన పాలిక్యాబ్ షేర్లు ఇవాళ చుక్కలు చూపింది. 2019 ఏప్రిల్లో రూ. 538 వద్ద ఈ కంపెనీ...
భారత ఐటీ కంపెనీల పనితీరు నిరాశాజనకంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా మాంద్యంతో పాటు ఏఐ దెబ్బ ఐటీ కంపెనీలపై బాగా కన్పిస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన...
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్ ప్రకటించింది. ఈ త్రైమాసికం సాధారణంగా ఐటీ కంపెనీలకు పేలవంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు సంవత్సరాంతపు...
బజాజ్ ఆటో ఇన్వెస్టర్లకు శుభవార్త. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ షేర్ల బైబ్యాక్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో షేర్ను రూ. 10,000లకు తిరిగికొనుగోలు...
జీ ఎంటర్టైన్మెంట్, సోని పిక్చర్స్ మధ్య కుదరిన విలీనం ఒప్పందం విఫలం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఈనెల 20వ...
అదానీ -హిండెన్బర్గ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో అదానీ గ్రూప్నకు ఊరట లభించింది. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన అంశాలనే ఇవాళ కోర్టు పునరుద్ఘాటించింది....
అదానీ గ్రూప్ను ఓ కుదుపు కుదిపిన హిండెన్బర్గ్ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...
అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో ముగిసింది. ఈ కంపెనీ జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లలో రూ. 3300...
