సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్కు రోజులు దగ్గర పడినట్లు కన్పిస్తోంది. ఆమె వరుస వివాదాల్లో చిక్కుకోవడం కేంద్రానికి రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి. అదానీ షేర్ల...
CORPORATE NEWS
సెబీ చీఫ్గా ఉన్న మాధవి పురీ బుచ్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఆయన ఇవాళ ఢిల్లీలో...
ఫేషియల్ రికగ్నిషన్తో పేమెంట్ చేసేలా స్మయిల్ పేను ఫెడరల్ బ్యాంక్ ప్రారంభించింది. కస్టమర్లు తమ ఫేస్ రికగ్నైజేషన్తో చెల్లింపులు చేయడమే ఈ కొత్త పద్ధతి విశేషం. అంటే...
హిండెన్బర్గ్ రిపోర్టు కారణం ప్రపంచ కుబేరుల జాబితాలో అనేక స్థానాలు కోల్పోయిన గౌతమ్ అదానీ మళ్ళీ కోలుకుంటున్నారు. తాజాగా వెలువడిన భారత అపర కుబేరుల జాబితా హురూన్...
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ రూ. 7,300 కోట్ల నెట్వర్త్తో బాలీవుడ్లో నంబర్ వన్ కోటీశ్వరుడుగా రికార్డు సాధించాడు. ఆయన తొలిసారి హురూన్ జాబితాలో చోటు...
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూను ప్రకటించింది. తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇవాళ్టి ఏజీఎం సమావేశంలో కంపెనీ ఛైర్మన్ ముకేష్ అంబానీ...
ఇవాళ దుబాయ్ నుంచి స్పైస్జెట్ విమానం ప్యాసింజర్లు లేకుండా ఖాళీగా వచ్చింది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ విమాన కంపెనీ దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులకు...
మన దేశంలో అతి పెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా...
పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్లో పెట్టుబడులు పెట్టేందుకు పేటీఎంకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పీటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు ప్రభుత్వం నుంచి...
కొన్ని నెలులుగా స్తబ్దుగా ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ షేర్ ఇవాళ అనూహ్యంగా 15 శాతం దాకా పెరిగింది. ఈ క్రితం ముగింపు రూ. 135.20 కాగా ఇవాళ...
