లోక్ సభ ఎన్నికలు - 2024కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు....
CORPORATE NEWS
మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ చక్కటి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం రెండు శాతం పెరిగి రూ.17,622.38 కోట్లకు చేరింది....
టెస్లా చీఫ్ ఎలాన్మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21, 22 తేదీల్లో మస్క్ మనదేశంలో పర్యటించాల్సి ఉంది. 21వ తేదీన ఆయన ప్రధాని...
రాయితీలు ఇస్తేనే భారత్లో ప్లాంట్ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్లకు అనుగుణంగా...
అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ఇబ్బందులు తప్పడం లేదు. హెండెన్బర్గ్ నివేదిక తరవాత అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. భారత్లో...
టాటా కెమికల్స్ షేర్ ఇవాళ 13 శాతం పెరిగింది. ఒకదశలో రూ. 1202ను తాకిన షేర్ చివర్లో 11.39 శాతం లాభంతో రూ. 1182 వద్ద ముగిసింది....
పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మరో షాక్ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా...
తనకున్న నోడల్ ఖాతాలు/ ఎస్క్రో ఖాతాలను ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్కు మార్చుతున్న పేటీఎం వెల్లడించింది. పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్న మర్చంట్ బ్యాంకర్లు...
పేటీఎం పేమెంట్ బ్యాంక్కు ఆర్బీఐ మరో 15 రోజులు గడువు ఇచ్చింది. పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ నోడల్ అకౌంట్స్ను ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆంక్షలు...
అయోధ్యలో ఇవాళ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీంతో అయోధ్యకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించే కార్యక్రమాన్ని ఇప్పటికే...
