ఇటీవల భారీ ఒత్తిడికి లోనైన మెటల్ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచాయి. మార్కెట్లో దాదాపు ప్రధాన రంగాల షేర్లు గత కొంతకాలంగా భారీగా పెరిగినా...మెటల్...
CORPORATE NEWS
పేటీఎం కౌంటర్లో ఇవాళ తీవ్ర గందరగోళం ఏర్పడింది. పబ్లిక్ ఇష్యూ సమయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేటీఎంకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసిందని ఇవాళ...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నా... నికర లాభం మాత్రం...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. అన్ని రంగాల్లోనూ కంపెనీ రాణించడమే గాక... గైడెన్స్ను కూడా పెంచింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ...
తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన శపథం... హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో...
ప్రస్తుతం ఆరోగ్య బీమా రంగంలో ఉన్న ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ సిద్దార్త్ మహంతీ అన్నట్లు టైమ్స్ ఆఫ్...
దావత్ బ్రాండ్తో బాస్మతి రైస్ను విక్రయించే ఎల్టీ ఫుడ్స్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 2094 కోట్ల టర్నోవర్పై రూ. 150...
అధిక ప్రావిజన్స్ చేయాల్సి రావడంతో బంధన్ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసానికి, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ఇవాళ బంధన్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.18,951 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది మార్కెట్ అంచనాలకంటే అధికంగా. ఆయిల్, పెట్రో కెమికల్ వ్యాపారం కోలుకోవడం.. టెలికాం,...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. రెండు సంస్థల విలీనం తరవాత బ్యాంక్ పనితీరును హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటిస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఫలితాలను శనివారం...
