For Money

Business News

CORPORATE NEWS

పీవీఆర్‌ ఐనాక్స్‌ షేర్లు బుధవారం భారీగా లాభపడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కౌంటర్‌లో ఆకర్షణీయ లాభాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఈ ఏడాది వరుసగా హిట్స్‌ రావడం...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,31,886 కోట్ల టర్నోవర్‌పై రూ. 17,394 కోట్ల నికర లాభాన్ని...

త్వరలోనే దేశ వినోద రంగంలో అతి పెద్ద డీల్‌ కుదరనుంది. వాల్ట్‌ డిస్నీ భారత ఆపరేషన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చేజిక్కించుకోనుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ....

అదానీ - హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన దర్యాప్తు ఓ కొలిక్కి వస్తోందని సుప్రీం కోర్టుకు సెబీ తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు 24 అంశాలపై సెబీ దర్యాప్తు చేస్తున్న...

చాలా రోజుల తరవాత అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కాస్త స్థిరంగా ఉన్న అదానీ షేర్లు... మిడ్‌ సెషన్‌ వరకు నిలకడగా...

రిలయన్స్‌ రీటైల్‌ వ్యాల్యూయేషన్‌ మూడేళ్ళలో డబుల్‌ అయింది. 2020లో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్‌ రీటైల్‌ కంపెనీలు పెట్టుబడులు సేకరించింది. దాదాపు 47వేల కోట్ల రూపాయల పెట్టుబడులను...

మోడీ ప్రభుత్వంలో అదానీలకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ సీబీఐ కేసు నుంచి విముక్తి లభించింది. 2020లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌పై సీబీఐ నమోదు చేసిన కేసు...

ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో ప్రమోటర్లయిన గాంగ్వాల్‌ కుటుంబం కంపెనీలో తమకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు. ఈ విషయాన్ని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. కంపెనీ...

యాపిల్‌ కంపెనీ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ కేంద్రం కానుంది. ప్రస్తుతం మన దేశంలో యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌లను తయారు చేస్తోంది. ఎయిర్‌ పాడ్స్‌ను హైదరాబాద్‌లోని కొంగర కొలాన్‌...

రిలయన్స్‌ ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జియోబుక్‌ పట్ల నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆధునాత జియోఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌ట్యాప్‌ను జియో ఇవాళ...