స్పైస్జెట్, మారన్ల మధ్య వివాదం కొనసాగుతోంది. మారన్ సోదరులకు స్పైస్జెట్ రూ. 920 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మారన్స్ నుంచి ప్రమోటర్లు స్పైస్జెట్ను కొనుగోలు చేశారు. అప్పటి...
CORPORATE NEWS
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) నుంచి తొలి ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రెడీ అవుతోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్...
మీరు చదవింది నిజమే. కనిపించిన ఓ పవర్ఫుల్ యోగి కథ ఇది. టర్నోవర్లో దేశంలోనే కాక ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీలతో పోటీ పడుతోంది మన నేషనల్ స్టాక్...
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఆటో మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కొద్దిసేటి క్రితం మృతి చెందారు. ఆయన వయసు 83 ఏళ్ళు. న్యూమోనియాతో పాటు గుండె...
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్కి సంబంధించిన పలు అవకతవకల్లో పాత్ర ఉందన తెలియడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి 3 నెలల...
హైదరాబాద్కు చెందిన కావేరీ సీడ్ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.102 కోట్ల ఆదాయంపై రూ .9 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ లాభాలు భారీగా క్షీణించాయి.ఈ కాలానికి రూ.1,160 కోట్ల కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.16 కోట్ల నికర లాభం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన మూడునెలల్లో అపోలో హాస్పిటల్ చక్కటి పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 228 కోట్ల నికర...
దివీస్ ల్యాబ్ మరోసారి అద్భుత ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 902 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2020...
జీ మీడియా (పాత పేరు జీ న్యూస్)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆ కంపెనీ ఖండించింది. ఎస్సెల్...
