For Money

Business News

CORPORATE NEWS

కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కొత్త వ్యాక్సీన్‌కు ఇవాళ అనుమతి ఇచ్చింది. ఈ...

కరోనా గోల లేకుండా ఈసారి మనదేశంలోనే ఐపీఎల్‌ మ్యాచులన్నీ సాఫీగా జరుగనున్నాయి. దీంతో ఈసారి హడావుడి అధికంగా ఉండబోతోంది. పైగా రెండు కొత్త టీమ్‌లు కూడా చేరాయి....

కల్పతరు పవర్‌ ట్రాన్సిమిషన్‌ లిమిటెడ్‌లో జేఎంసీ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్‌ విలీనం కానుంది. ఈ మేరకు రెండు కంపెనీల బోర్డులు ఇవాళ భేటీ అయి తమ ఆమోదం...

విజయవాడ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త రాజగోపాల్‌కు చెందిన ల్యాంక్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు ఉత్తరప్రదేశ్‌లో 1200 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది. రుణాలు చెల్లించకపోవడంతో యూపీలోని అన్పారాలో ఉన్న ఈ...

రానున్న మూడేళ్ళలో దేశ‌వ్యాప్తంగా 1000 విద్యుత్ వాహ‌నాల చార్జింగ్ స్టేష‌న్లను ఏర్పాటు చేయ‌నున్నట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐఓసీ) ప్రక‌టించింది. ఇప్పటికే దాదాపు వెయ్యి చార్జింగ్ స్టేషన్ల...

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఈలో కొలోకేషన్‌ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌కు...

ఇండిగో విమాన కంపెనీ మాతృ సంస్థ అయిన ఇంటర్‌ గ్లోబ్‌ నుంచి కంపెనీ ప్రమోటర్‌ రాకేష్‌గంగ్వాల్‌ తప్పుకున్నారు. బోర్డుకు రాజీనామా చేశారని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందన్నారు....

హిందుస్థాన్‌ యునిలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచింది. తయారీ ఖర్చుల భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని సంస్థ తెలియజేసింది. గతేడాది...

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో ఎంఆర్‌ఎఫ్‌ వైస్‌ చైర్మన్, ఎండీ అరుణ్‌...