సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్పై ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్పే వేటువేసింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్ను అన్ని హోదాల నుంచి తొలగించినట్టు...
CORPORATE NEWS
కేఎఫ్సీ..ఇక నుంచి బిర్యానీ బకెట్ను కూడా సర్వ చేయనుంది. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని కేఎఫ్సీ రెస్టారెంట్లలో ఈ బిర్యానీ లభించనుంది. స్పైసీగ్రేవీతో బిర్యానీని తయారు చేసినట్లు...
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రభావం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వ్యాపారం పడనుంది. దీంతో ఈ షేర్లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ ఇవాళ...
సీఎన్బీసీ టీవీ 18 మాజీ ప్రమోటర్ రాఘవ్ బెహల్కు చెందిన క్వింట్ డిజిటల్ మీడియా కంపెనీ షేర్లు ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో ముగిశాయి. క్వింట్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్ ఇపుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. బ్యాంకులకు దాదాపు రూ. 3000 కోట్లు...
దేశ సినీ పరిశ్రమకు కొత్త దశ, దిశను చూపుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. సినిమా తీయడంలోనే కాదు.. మార్కెటింగ్లోకూడా ఇప్పటి వరకు ఏ మూవీకి చేయనంత స్థాయిలో ఈ...
గత కొంత కాలం నుంచి అదానీ గ్రూప్ మీడియాలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇపుడు అంబానీ, అదానీలు దేశంలో నంబర్ వన్ స్థానం కోసం మ్యూజికల్ ఛైర్...
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ తాజాగా అబ్రహం & థాకూర్ (ఎ అండ్ టి) లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీలో మెజారటీ వాటా కొనుగోలు...
ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ దేశాలన్నింటిలో వ్యాపార లావాదేవీలు ఉండటంతో... ఈ...
గత కొన్ని రోజులు మార్కెట్లో హాట్ టాపిక్గా మారిన భారత్ పే ఎండీ ఆష్నీర్ గ్రోవర్ వ్యవహారానికి తెరపడింది. భారత్పే ఎండీ, డైరెక్టర్గా ఆయన రాజీనామా చేశారు....
