For Money

Business News

CORPORATE NEWS

క్లౌడ్‌ సర్వీసెస్‌ కంపెనీ అయిన వెబ్‌ వెర్క్స్‌.. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో కంపెనీ కార్యాలయం ఉండగా, దాన్ని...

నిన్న ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరిన పేటీఎం షేర్‌ ఇవాళ స్వల్పంగా పెరిగి రూ. 749.90లకు చేరింది. ఇపుడు ఈ కంపెనీకి సంబంధించిన కీలక వార్తను మనీకంట్రోల్‌...

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న కొవొవ్యాక్స్‌ కరోనా వ్యాక్సిన్‌కు ద డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. ఈ టీకాను...

హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.1984 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఈడీ ఇవాళ జప్తు...

దేశంలో నంబర్‌ వన్‌ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ ఎస్‌–సీఎన్‌జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభమౌతుందని...

ముంబైకి చెందిన కంపెనీ జెటాలోమాస్టర్‌కార్డ్‌ పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి ఎంతో రెండు కంపెనీలు వెల్లడించలేదు. వచ్చే అయిదేళ్ళలో అంతర్జాతీయంగా క్రెడిట్‌ కార్డులు ప్రారంభిస్తామని రెండు కంపెనీలు ప్రకటించాయి....

మనదేశంలో అతి పెద్ద మల్టిప్లెక్స్‌ చెయిన్‌ అయిన పీవీర్‌ సినీపొలిస్‌ను టేకోవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు కంపెనీల చర్చలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి....

భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....